సంగతి, స్పోర్ట్స్ : తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా అదరగొట్టింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదో టీ ట్వంటీలో భారీ స్కోర్ రాబట్టింది. తిలక్ (73), హార్దిక్ (63) పరుగులు, ఓపెనర్లుగా దిగిన అభిషేక్(34), శాంసన్ (37) పరుగులతో టీమిండియా ఐదు వికెట్లు నష్టపోయి 231 పరుగులు చేసి దక్షిణాఫ్రికాకు 232 పరుగుల టార్గెట్ ను ఇచ్చింది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా గెలిస్తే సిరీస్ సమం కానుంది. ఇండియా గెలిస్తే కప్పు సొంతం అవుతుంది.
Add A Comment
